మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మణుగూరు మండలం అశోక్ నగర్ కి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డేగల రమణ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 వేల రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోషం నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
Post A Comment: