CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఢిల్లీ: భారత్ లో క్రమంగా తగ్గుముఖం పట్టిన కరోనా కొత్తగా 22,270 కరోనా కేసులు నమోదు..

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ ముగిసిపోయింది. గత 15 రోజుల నుంచి కరోనా కేసులు విపరీతంగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,270 కొత్త కరోనా పాజిటివ్ దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,02,505 కు చేరింది.


ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,53,739 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 325 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,11,230 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60298 మంది కరోనా నుంచి కోలు కున్నారు.


ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,20,37,536 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,75,03,86,834 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 36,28,578 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Share it:

NATIONAL

TS

Post A Comment: