మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక గూడెం మండలం చిర్రమళ్ల గ్రామంలో ఆదివాసీల సంస్కృతి ,సంప్రదాయాలు , 21 రోజుల దీక్ష మరియు సాంస్కృతిక పోరాటం పై ఆదివాసీ 9 తెగల సమన్వయ కర్త చుంచు రామకృష్ణ అద్యక్షన జరిగిన సమావేశం లో ఆదివాసీ 9 తెగల సమన్వయ ప్రచరక్ ,ఆధార్ సొసైటీ జాతీయ అధికార ప్రతినిధి సోయం కన్నరాజు ,సమ్మక్క దిక్షదరులతో కలిసి చిర్రమాళ్ల సమ్మక్క గుడి దగ్గర భవిష్యత్తులో కోయ పున్నెం దర్మాని సంస్కృతి సంప్రదాయాలను,ఇలవేల్పు లను దొర, పటేల్, పూజారి,వ్యవస్థలను ప్రతిష్ట చేస్తూ భారత రాజ్యాంగం లో 5వ షెడ్యుల్ ప్రకారం ఆదివాసీ గ్రామ సభల ద్వారా ఆదివాసీ హక్కుల్ని కాపాడనికి ప్రతి ఆదివాసీ ఈ బాధ్యత ను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సమ్మక్క దిక్షదరులు,ఆలయ పూజారులు,ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: