మన్యం టీవీ వెబ్ డెస్క్:
హైదరాబాద్ వెంకటాద్రి టౌన్షిప్ లోని తన నివాసంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసి కళాకారుడు సకిని. రామచంద్రయ్య అభినందించి, ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. సకిని.రామచంద్రయ్య సేవలను గుర్తించి,కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భుర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు,టిఆర్ఎస్,నాయకులు వట్టం. రాంబాబు,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: