- సంఘటన స్థలాన్ని పరిశీలించిన అశ్వారావుపేట టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.(2014 సం లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి.)
మన్యం న్యూస్,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట మండలం, నమిలి పేట గ్రామానికి చెందిన కుర్సం నరసింహారావు జామాయిల్ తోటలో ట్రాక్టర్ తో సహా, తోలుకుంటూ పాడుబడ్డ బావిలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అశ్వారావుపేట టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.(2014 సం లో టిఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి.) స్థానిక సర్పంచ్ పాశం సుగుణ ప్రసాద్ , పాకనాటి శీను గతదితరులు సంఘటన స్థలానికి పరిశీలించారు.
Post A Comment: