మన్యం టీవీ న్యూస్, దమ్మపేట జనవరి ( 24 ) సోమవారం:గత కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయి మరణించిన సోడెం మల్లిఖార్జున రావు దశదినకర్మకు హాజరై శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చిన జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వర్రావు, సోడెం గంగరాజు , సర్పంచ్ వంక ముత్యాలరావు , జోగారావు , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: