మన్యం మనుగడ ఏటూరునాగారం.
భారతీయ జనతాపార్టీ ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టి పల్లి గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు గారి అధ్వర్యంలో చేల్పక మాజీ సర్పంచ్ గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి చేరుకుల గోపి సమక్షంలో ఎలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ టి ఆర్ స్ పార్టీ లకు చెందిన నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బిజెపి పార్టీ లో చేరడానికి వచ్చిన చాట్ల ప్రవీణ్ పులిసే నాగేష్ చేరుకుల నవీన్ ఆట్టం సమ్మరావు చేరుకుల శ్యాం సుందర్ అట్టం అరుణ్ చేరుకులసాంబశివరావు పాయం కిరణ్ చేరుకుల కొండల్ రావు గారితో పాటు 60 మంది చేరారు వీరికి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాకూబ్ పాషా దళిత మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా జిల్లా దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు కర్న సంపత్ దళిత మోర్చా మండల నాయకులు బొడ రాజు తాటి సారబాబు బూత్ అధ్యక్షుడు పడిదల శ్రీనివాస్ పడిదల సమ్మయ్య కర్నె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: