మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ ప్రజల కోసం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి విశేష సేవలు అందిస్తున్న రేగా విష్ణు ట్రస్ట్ ఛైర్మన్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు భద్రాద్రి జిల్లా ప్రజల కోసం రేగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రక్తం అందుబాటు లో లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపధ్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశామని,రక్త దానం చేసే వారు రేగా బ్లడ్ బ్యాంక్ లో పేరు నమోదు చేసుకోవాలని విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: