మన్యం టివి న్యూస్ దమ్మపేట జనవరి ( 24 ) :అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎవరికి సమస్యలు ఉన్నా వెనువెంటనే గ్రామగ్రామాన పర్యటిస్తూ వారి బాగోగులను తెలుసుకుంటూ అవసరమైన వారికి హాస్పిటల్లో కూడా దగ్గరుండి సాయం చేస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి బాసటగా నిలుస్తూ నేనున్నా అనే భరోసా కల్పిస్తూ అందరూ బాగుండాలనే నినాదంతో పర్యటిస్తూన్నారు అశ్వారావుపేట నియోజకవర్గ టీఆరెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ. ఆయన సోమవారం అంకంపాలెం జగ్గారం వివిధ గ్రామాలలో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని పరామర్శించి నేనున్నాననే భరోసా కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వంకా జానకి రాముడు పెనుబల్లి వెంకటేశ్వరరావు కాక రమేష్ ,తాటి రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: