మన్యం మనుగడ మంగపేట.
ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ నూతన మొదటి అధ్యక్షులుగా నియమితులైన ములుగు జడ్పీ చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్ ను మర్యాద పూర్వకంగా కలిసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరిరావు, జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ సిద్దంశెట్టి లక్ష్మణ్రావు,మండల నాయకులు దాబా ప్రసాద్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: