CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు కుటుంబాలకు జారే పరామర్శ.

Share it:

 


మన్యం న్యూస్,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,

ఆర్లపెంట గ్రామంలో సోడెం మల్లికార్జున రావు ఇటీవలే యాక్సిడెంట్ లో మరణించగా, వారి దశదిన కార్యానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించారు. అలాగే

అంకంపాలెం గ్రామంలో కాక పోతురాజు, గుర్వాయిగూడెం గ్రామంలో కుర్సం అచ్చంమ్మ ఇటీవలే మరణించగా వారి దశ దిన కార్యానికి హాజరైఅశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.(2014 సం లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటీచేసిన అభ్యర్థి.)మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు టీఆరెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మెచ్చు వెంకటేశ్వరరావు , వంకా జానకి రాముడు ,పెనుబల్లి వెంకటేశ్వరరావు ,కాక రమేష్,తాటి రాము మరియు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: