మన్యం మనుగడ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో 163 వ జాతీయ రహదారి ఇరువైపుల భూ ఆక్రమిత లను తొలగించారు. పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్డు ను అధికారులు తొలగించారు. సర్పంచ్, కురసం అనంత. ఎంపీడీవో, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా వెళ్లి చర్యలు చేపట్టారు. రహదారి కి ఇరువైపుల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమానికి గురి కావడం చేత వాహనాలు రాకపోకలు రద్దీగా ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు అధికారులు కోరారు .
Post A Comment: