మన్యం మనుగడ వాజేడు జనవరి 24.
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పీహెచ్సీ లో ఐ సి ఎం ఆర్ బృందం, సీరో సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో వాజేడు నాగరం ప్రజలకు కరోనా వైరస్ ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ఏ మోతాదులో ఉన్నాయనేది రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమునా .హెచ్ ఎస్ కోటిరెడ్డి. చిన్న వెంకటేష్ . ఐసీఎంఆర్ బృందం, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: