CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఐ సి ఎం ఆర్ బృందం సిరో సర్వేను నిర్వహించారు..

Share it:

 



మన్యం మనుగడ వాజేడు జనవరి 24.


ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పీహెచ్సీ లో ఐ సి ఎం ఆర్ బృందం, సీరో సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో వాజేడు నాగరం ప్రజలకు కరోనా వైరస్ ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబయాటిక్స్ ఏ మోతాదులో ఉన్నాయనేది రక్త నమూనాలను తీసుకొని పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమునా .హెచ్ ఎస్ కోటిరెడ్డి. చిన్న వెంకటేష్ . ఐసీఎంఆర్ బృందం, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: