మన్యం టీవీ కరకగూడెం: నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగలకు తెలంగాణ రాష్ట్ర సియం కేసిఅర్ నేపథ్యంలో రైతు బంధు సహాయం
రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం అన్నదాతలకు రైతు బంధు కొండంత అండ అని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు.
అనంతరం మండలంలోని తాటిగూడెం గ్రామంలో రైతులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు చిత్ర పటానికి పాలభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొమరం విశ్వనాథం,గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ,ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,గ్రామ రైతులు;ప్రభాకర్,నాగేష్,బస్కర్ ఓంకార్,నరసయ్య,రామయ్య,సత్యం,ఉపేందర్,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: