మన్యం టీవీ మణుగూరు:
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో జీవించాలని,భోగి పండుగ మీకు భోగ భాగ్యాలను కలుగజేయలని,ఆ భద్రాద్రి సీతరాముని కోరినట్లు ఆయన తెలిపారు.కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ, ప్రజలందరూ పండుగ వేడుకల ను జరుపుకోవాలని విప్ రేగా కాంతారావు తెలిపారు.
Post A Comment: