మన్యం టివి న్యూస్ దమ్మపేట జనవరి ( 29 ) శనివారం ;- ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో నారాయణపురం గ్రామంలో శ్రీ షిర్డీసాయి 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆర్ధిక వైద్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు ను రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ను ఎంపీ నామా నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకం గా కలిసిన దమ్మపేట LSCS చైర్మన్ రావు జోగేశ్వరావు
Post A Comment: