CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆత్మారాముని కి ముక్కోటి ఉత్సవాలు కరువు పట్టించుకోని అధికారులు..

Share it:

 



మన్యం మనుగడ దుమ్మగూడెం::

పవిత్ర గోదావరి నదీ తీరంలో తరతరాలుగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆత్మారాముని నిలయంలో స్వామివారి ముక్కోటి ఉత్సవాలు నిర్వహించుకోవడం పోవడంపై దేవాదాయ శాఖ అధికారులపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు వివరాలిలా ఉన్నాయి భద్రాద్రి భోగారామునికి ,పర్ణశాల శోకా రామునికి ముక్కోటి ఉత్సవాలను దేవాదాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు మండలంలో గ్రామానికి చెందిన ఆత్మారాముని ఎటువంటి ఉత్సవాలు నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం పర్ణశాల రామాలయం రాముని వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ముక్కోటి ఐదు రోజులు గడుస్తున్నా దుమ్ముగూడెం ఎటువంటి ముక్కోటి ఏర్పాటు చేయలేదు ఆత్మారాముని ఆలయం వేణుగోపాల్ గుప్తా కనీసం ఎటువంటి ఏర్పాటు చేయకపోవడం పై పై కనీసం గుడిని విద్యుత్ కాంతులతో ఆయన అలంకరించి బాగుండేదని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని ఈ ఓ పర్యవేక్షణలో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించాలని గ్రామ ప్రజానీకం కోరుకుంటుంది

Share it:

TS

Post A Comment: