మన్యం మనుగడ వాజేడు జనవరి 29.
ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు వెంకటాపురం మండలాలలో మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వాజేడు మండల పరిధిలో పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్ ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కల్వర్టులు, పరిశీలించారు. తెలంగాణ, చత్తీస్ గడ్ రాష్ట్ర రహదారి సరిహద్దులో వంతెనపై బాంబు స్క్వాడ్ ల తో తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివిల్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ తరులు పాల్గొన్నారు.
Post A Comment: