మన్యం మనుగడ మంగపేట.
తెలంగాణ రాష్టానికి సంబందించిన ఓటర్ల జాబితా-2022 ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దగరఖాస్తులు పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగపేట మండలం లోని అన్ని పోలింగ్ కేంద్రాలలో (PS NO. 196-246)ఓటర్ల తుది జాబితాను (FINAL PUBLICATION )ప్రచురించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ లు సునీల్ కుమార్ కామేశ్వరరావు వీఆర్వో వీఆర్ఏ లు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: