మన్యం మనుగడ, కరకగూడెం:
కరకగూడెంమండలంలోని కుర్నవల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్" నియమించినందుకు గాను కృతజ్ఞతలు తెలియజేసి వారి ఆశీస్సులను అందుకొని సంక్రాంతి పర్వదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన బొశెట్టి రవి ప్రసాద్.ఈ కార్యక్రమంలో టీఆరెస్ పార్టీ యువనాయకులు గుర్రం సృజన్,మరోజు రమేష్,బోయిళ్ళ రాజు,బాణోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: