CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మృతురాలి కుటుంబానికి ఆర్థిక వితరణ : సింగిరెడ్డిపల్లి సర్పంచ్ కొర్స లక్ష్మీ రూపవతి.

Share it:

 



మన్యం మనుగడ, పినపాక


సింగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లి గ్రామంలో వడ్లకొండ మహాలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో మరణించారు .ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కొర్స లక్ష్మీ రూపవతి ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించి వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొర్స రామన్న, గ్రామ పెద్దలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: