మన్యం మనుగడ వాజేడు . సతీష్ గాడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పాపనపెళ్ల గ్రామం నుంచి బోలోరో పికాఫ్ లో పనికొరకు 23 మంది తో వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి బయలుదేరారు. రాత్రి రెండుగంటల సమయంలో టేకులగూడెం సరిహద్దు బోడ గుట్ట వద్ద బోలోరో పిక్ అప్ పల్టీ కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మి అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి, క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు. వివరాలు తెలియవలసి ఉంది.
Post A Comment: