మన్యం మనుగడ, అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి అనంతరం 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం సోషల్ మీడియా యువ నాయకులు లోహిత్ యాదవ్.
Post A Comment: