మన్యం మనుగడ , పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని పినపాక మండల ఎంపీడీవో పి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలోఎం పీ ఓ శ్రీనివాసరావు , గ్రామ పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: