మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి 14 ;- సుధాపల్లి గ్రామంలో కుంజా బుల్లిబాబు వయసు (30) మద్యానికి బానిసై ,మద్యం మత్తులో మద్యం అనుకొని కలుపు మందు తాగి నిన్న రాత్రి కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరణించడం జరిగింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
Post A Comment: