గుండాల /ఆళ్ల పల్లి జనవరి 29 (మన్యం మనుగడ) ఈ నెల 31వ తారీఖున జరిగే పార్టీ సమావేశానికి మండలంలోని ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని టిఆర్ఎస్ పార్టీ అమ్మ మండల అధ్యక్ష కార్యదర్శులు పాయం నరసింహారావు, ఎస్.కె బాబా ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం ఈ సమావేశం మండల కేంద్రంలో నిర్వహించబడుతుంది అని అన్నారు. ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Post A Comment: