నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో దివంగత నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి సంవత్సరికం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినయ్ కుమార్ రెడ్డి పేరిట వారి తండ్రి హీరో షోరూం యజమాని నాశిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భవిష్యత్తులో కూడా సేవలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో లో హీరో షోరూం డీలర్ లు ప్రముఖ వ్యాపార వాణిజ్యవేత్తలు మైత్రి పౌండేషన్ చైర్మన్ సానికొమ్ము వెంకట్ రెడ్డి భరత్ సుబ్రహ్మణ్యం భార్గవ్ రెడ్డి కృష్ణారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి గ్రామ కార్యదర్శి శ్రావణ్ కుమార్ వీఆర్వో పత్రి బానయ్య తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: