గుండాల /ఆళ్లపల్లి జనవరి 26 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ నజియా సుల్తానా జండా ఆవిష్కరించగా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ మంగమ్మ జండాను ఎగరవేశారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు
Post A Comment: