మన్యం మనుగడ మంగపేట.
తెరాస పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు,నియోజకవర్గ ఇంచార్జ్, జడ్పీ చైర్మన్, కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు
మంగపేట మండలంలో కోమటిపల్లి క్రాస్ నుండి కొత్తూర్ మొట్లాగూడెం వరకు కోటి అరవై లక్షల రూపాయిలను ప్రభుత్వం మంజూరు చేసినది ఇట్టి బిటీ రెంవల్ రోడ్డు పనులను ప్రారంభించినా టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మారుమూల గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం కలిపిస్తుంది అని అన్నారు,అలాగే బ్రాహ్మణపల్లి నుండి కత్తిగూడెం వరకుబి టీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి,అలాగే తొండల లక్ష్మీపురం లాంటి గిరిజన గ్రామాలకు కూడా బిటీ రెంవల్ కింద బీటీ రోడ్డు నిర్మించడం జరిగింది మరియు గ్రామాలలో మరెన్నో అంతర్గత సీసీ రోడ్ల ను నిర్మాణం చేయడం జరుగుతుంది, తెరాస ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు ,ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత -సమ్మయ్య,మండల కోశాధికారి నాయకులు యర్రంశెట్టి రామకృష్ణ, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: