మన్యం టివి దుమ్మగూడెం:
దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీ నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస వ్రతం నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు నగర సంకీర్తన రెండో రోజు ఆదివారం అం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కీర్తనలో జైశ్రీరామ్ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష భక్తులు మరియు గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు
Post A Comment: