మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,జిఎం ఆఫీస్ సింగారం లో కారం. నాగేష్,సుజాత దంపతుల కుమారుడి అన్నప్రాసన వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, మీడియా ఇంఛార్జి యాదగిరి గౌడ్,నాయకులు,వట్టం.రాంబాబు,ఎడ్ల.శ్రీను,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, టిఆరేస్వి నాయకులు తదితరులు.
Post A Comment: