మన్యం టీవి న్యూస్:
టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడి గా నియమించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు హైదరాబాదులోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.
Post A Comment: