మన్యంటీవీ, అశ్వారావుపేట:
అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమంలో యువ నాయకులు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన కాకా శివశంకర్ ప్రసాద్, వాడే ప్రవిణ్ కుమార్, అరేం ప్రశాంత్. వీరి సేవలను పలువురు అభినందించారు. సేవ చేసే ఆలోచన ఇలా ప్రతి ఒక్కరికి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అమ్మ సేవా సదనం వృద్ధాశ్రమం నిర్వాహకురాలు విజయ పాల్గొన్నారు.
Post A Comment: