CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాస్క్ లు పంపిణి చేసిన కాంగ్రెస్ నాయకురాలు.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.


గణతంత్ర దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి మంగపేట మండలం లోని కన్నాయిగూడెం గ్రామంలో జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వేడుకల్లో పాల్గొన్న గ్రామస్తులకు కరోనా ఓమిక్రాన్ మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉందని అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని భౌతిక దూరం మాస్క్ శానిటైసర్లు వాడుతూ కరోనా నిబందనలు పాటించాలని గ్రామంలోనీ విద్యార్థుల కు మరియు గ్రామస్తులకు మాస్కూలుపంపిణి చేశారు.ఈ కార్యక్రములో కాంగ్రెస్ పార్టీ గ్రామకమిటి అధ్యక్షులు కొర్స వెంకటేశ్వర్లు మండల అధ్యక్షురాలు ఇ.సరిత గ్రామ అధ్యక్షురాలు కొమరం సుశీల, కోర్స నర్షిహం రావు .సంజీవ్ అంగవెని .విజయ ఇందిర,సమ్మక్క,సారయ్య, నర్సింగరావు బొగ్గుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: