చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు ను చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు బడికల శ్రావణ్ కుమార్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. పార్టీని పటిష్టపరిచేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, యువజన విభాగంలో యువత పార్టీకి ముందుండాలని, టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Post A Comment: