మన్యం టీవీ చర్ల:
ఈరోజు చర్ల లోగణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా చర్ల మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజా రావు మాట్లాడుతూ పార్టీలోనే పనిచేస్తున్నటువంటి సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యక్రమాలకు అందరూ కలిసిమెలిసి పనిచేయాలనీ, పార్టీ ఎదుగుదలకు తాను ఎప్పుడూ ముందు ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నక్కిన బోయిన శ్రీనివాస్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ పరుచూరి రవికుమార్,సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు,సీనియర్ నాయకులు దొడ్డి సూరిబాబు,గుమ్మడి రమేష్ బాబు, ఎస్ డి ఆజీజీ,తడికల లాలయ్య, దొడ్డి తాతారావు, పోలిన లంక రాజు, ఇరస వడ్ల రాము, తోట మల్ల వరప్రసాద్, కాకి అనిల్, కొరం నాగేంద్ర, ముమ్మినేని సత్య సంపన్, పటాన్ మహబూబ్, తోట మల్ల రవి, కట్టం కన్నారావు, సిద్ది రాజు, రావుల కిషోర్, బుల్లెబ్బాయి, పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా రాజు పాల్గొనడం జరిగింది.
Post A Comment: