CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దళిత బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలభిషేకం.మాదిగ జెఎసి జిల్లా నాయకులు దేపంగి.వెంకటరమణ

Share it:

 



మన్యం టీవి న్యూస్,మణుగూరు:

 మాదిగ జేఎసి వ్యవస్థాపకులు,తెలంగాణ తొలి యస్.సి.కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి.రవి పిలుపులో భాగంగా దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం 118 నియోజకవర్గాల్లో అమలుకు కార్యాచరణo శ్రీకారం చుట్టి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అశ్వాపురం మండలం,మల్లెమడుగు గ్రామంలో మాదిగ జేఎసి నాయకులు దేపంగి.వెంకటరమణ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కి పాలాభిషేకం చేసి దళితుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసినారు.ఈ కార్యక్రమం లో సైధులు,రాము,వెంకటేశ్వర్లు,వెంకట రత్నం, సురేష్,నారాయణ,వెంకన్న తదితరులు పాలుగొన్నారు.

Share it:

TS

Post A Comment: