మన్యం మనుగడ దుమ్మగూడెం:
పర్ణశాల పుణ్యక్షేత్రం లో ఉన్నట్లు సీతారామచంద్ర స్వామి వారు ఈరోజు వరాహ స్వామి అవతారం లో దర్శనమిచ్చారు ముక్కోటి అధ్యయనోత్సవాలు లో భాగంగా గా అర్చకులు స్వామి వారిని అలంకరించారు ఈ కార్యక్రమంలో లో అర్చకులు భార్గవ చార్యులు, కిరణ్ కుమార్ చార్యులు, ఆలయ ఇంచార్జ్ ప్రసాద్ ,సర్పంచ్ వరలక్ష్మి, సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు
Post A Comment: