CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరాహ స్వామి అవతారం భక్తులకు కనువిందు చేసిన స్వామి వారు..

Share it:

 


మన్యం మనుగడ దుమ్మగూడెం:

పర్ణశాల పుణ్యక్షేత్రం లో ఉన్నట్లు సీతారామచంద్ర స్వామి వారు ఈరోజు వరాహ స్వామి అవతారం లో దర్శనమిచ్చారు ముక్కోటి అధ్యయనోత్సవాలు లో భాగంగా గా అర్చకులు స్వామి వారిని అలంకరించారు ఈ కార్యక్రమంలో లో అర్చకులు  భార్గవ చార్యులు, కిరణ్ కుమార్ చార్యులు, ఆలయ ఇంచార్జ్ ప్రసాద్ ,సర్పంచ్  వరలక్ష్మి, సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పర్యవేక్షించారు

Share it:

TS

Post A Comment: