మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని గుండాల మండల ఎస్సై దారం సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు కి తిరుమల తిరుపతి క్యాలెండర్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: