మన్యం టీవీ కరకగూడెం: కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భద్రాచలం శాసనసభ సభ్యులు పోదెం వీరయ్య పుట్టినరోజు సందర్భంగా కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ అధ్యక్షులు నాగబండి వెంకటేశ్వర్లు. ప్రధాన కార్యదర్శి పోలబోయిన చందర్రావు బీసీ సెల్ అధ్యక్షుడు బైరిశెట్టి రామారావు, సాగర్, కృష్ణారావు, సీతారాంబాబు , సాయి పాల్గొన్నారు.
Post A Comment: