మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని భూపతి పూర్,సింగారం,దామెరవాయి, గ్రామాలలోని 200 నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ.ములుగు నియోజక వర్గ ప్రజలకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేదలకు సేవ చేయడానికి దాతలు ఎవరైనా ముందుకు రావాలని గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడం కోసం తమ వంతు సాయం అందించాలని లక్ష్యంతో మేము చలి తీవ్రత అధికంగా ఉన్నందున పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాం అని మాకు సహకరించిన దాతలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తున్నానని సీతక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల
కుమారస్వామి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,
ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న,
మండల అధ్యక్షులు జాలపూ అనంత రెడ్డి,మాజీ జడ్పీటీసీ బొల్లూ దేవేందర్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్,మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ మేడి శెట్టి జయమ్మ ఆనందం,ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిరిల వెంకన్న,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,జిల్లా నాయకులు అర్రెమ్ లచ్చు పటేల్,సర్పంచులు ఏళ్ళబోయిన భారతి,మంకిడి నర్సింహా స్వామి,వట్టం సావిత్రి బాలరాజు,మాజీ సర్పంచ్ బడే రాములు,ఇంద్రారపు లాలయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు పాలకుర్తి మధు,మద్దూరి రాములు
నర్సింహయ్యా,మంకిడి సమ్మయ్య,మర్రి లక్ష్మయ్య,
కొమురయ్య,నర్సింహులు,
సంతోష్,సతీష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: