CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అయ్యప్ప భక్తుల ఇరుముడి కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని శ్రీశ్రీశ్రీ కాళీ మాత ఆలయంలో శనివారం జరిగిన అయ్యప్ప భక్తులు,టిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు ఇరుముడి కార్యక్రమం లో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీటీసీల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బొలిశెట్టి.నవీన్,పార్టీ నాయకులు ముద్దంగుల.కృష్ణ, కార్యకర్తలు,యువజన నాయకులు పద్ధం శ్రీనివాస్, గుర్రం.సృజన్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: