మన్యం మనుగడ వాజేడు జనవరి 7. వాజేడు మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి, ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి టీచర్స్ ఫెడరేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పేర జానకి రావు. జిల్లా నాయకులు బోదె బోయిన జయేందర్ మండల అధ్యక్షులు ఉండం. రాంబాబు. కార్యదర్శి గొంది విష్ణుప్రియ. చీమల భవాని. వెంకటేశ్వర్లు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: