అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి ( 28 ) శుక్రవారం ;- ఈరోజు ఊమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన గౌరవ ఆర్ధిక వైద్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు ఈరోజు రాత్రి సత్తుపల్లి మండలంలోని పాకలగూడెం లోని గౌ మాజిమంత్రివర్యులు తుమ్మల గారి గెస్ట్ హౌస్ లో బస చేస్తున్నారు,వారిని మర్యాదపూర్వకం గా కలిసిన అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ మెచ్చా నాగేశ్వరరావు కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం మంత్రి గారికి విన్నవించడం జరిగింది ప్రధానంగా దమ్మపేట మండలం పట్వారీగూడెం ప్రభుత్వాస్పత్రిలో యాభై పడకల ఆస్పత్రి కావాలని కోరడం జరిగింది వారి వెంట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు యూత్ నాయకుల కాసిని నాగప్రసాద్ వున్నారు
Post A Comment: