మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపిన టిఆర్ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల ఇన్చార్జి ఎండీ తహెర్ పాషా,సీనియర్ నాయకుడు గంగసాని కృష్ణారెడ్డి ములుగు జిల్లా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మడుగురి నాగేశ్వర రావు,ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్, ఏటూర్ నాగారం మండల ఉపాధ్యక్షులు కోమీరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: