మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామానికి చెందిన సోంపల్లి లక్ష్మయ్య (70) ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 వేల రూపాయల ఆర్థిక సాయంను పినపాక మండల ఎస్సీసెల్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోంపల్లి తిరుపతి అందజేశారు. రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ నుండి గతంలో ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఇలాంటి సేవలు చేస్తున్న పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావును కొనియాడారు.
Post A Comment: