గుండాల /ఆళ్ల పల్లి జనవరి 3 (మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం ఆళ్లపల్లి మండలం పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తోలేం సూరమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో టిఆర్ఎస్ ఎంపీపీ మంజు భార్గవి పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు బాధితులను ఆదుకున్నారు. బియ్యం, నిత్యవసర వస్తువులు, బట్టలు, దుప్పట్లను అందజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, మర్కొడు సర్పంచ్ శంకర్ బాబు,ఉప సర్పంచ్ శంకర్, ఖయ్యుం, ప్రవీణ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: