CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. దళితబందుతో మా బ్రతుకులు మారుతాయి .మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సిద్దెల

Share it:

 





మణుగూరు-భద్రాద్రి జిల్లా


తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్-మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు నేతాజీ డా!! పిడమర్తి రవి పిలుపు మేరకు ఈరోజు మణుగూరు మండల కేంద్రంలోని మాదిగ జెఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సిద్దెల తిరుమల రావు అధ్యక్షతన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమల రావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపే గొప్ప పథకం దళితబందు అని కొనియాడారు. అంతటి గొప్ప పథకాన్ని నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు జిల్లా తరుపున-పినపాక నియోజకవర్గ డ్ దళితుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.ఈ పథకాన్ని పారదర్శకంగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు..అలాగే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు తో దళితులకు అండగా నిలిచింది అని అన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసి అసెంబ్లీ అధ్యక్షుడు గంగారపు రమేష్ మాదిగ జేఏసి నియోజక వర్గ కో-కన్వీనర్ రావులపల్లి నరసింహారావు మణుగూరు మండల అధ్యక్షుడు రావులపల్లి వెంకటేశ్వర్లు టౌన్ అధ్యక్షులు కన్నెగంటి వేణు టిఆర్ఎస్ టౌన్ నాయకులు పొడుతూరి విక్రమ్ వేల్పుల కిరణ్ గద్దర్ సూర్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: