మన్యం టీవీ కరకగూడెం:కరకగూడెం మండలం లో పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటించి బట్టుపల్లి గ్రామంలోని అక్కిరెడ్డి అనసూర్య దశ దిన కర్మ లకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు .తదనంతరం సమత్ భట్టుపల్లి పంచాయతీ పరిధిలోని వీరాపురం గ్రామానికి చెందిన పునెం పిచ్చయ్య మరణ వార్త విని వెళ్లి వారి ఇంటి వద్ద భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబాన్ని ఓదార్చరు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లు ఎర్ర సురేష్, ముద్దం సాంబశివ రావు, గడ్డం రాజేష్, పూనం బుచ్చయ్య, రామనాథం,ముద్దం సతీష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: