మన్యం మనుగడ, పినపాక:
జాన్సన్ సోషల్ సెంటర్ ఏడేళ్ల బయ్యారం డైరెక్టర్ ఆధ్వర్యంలో గడ్డం పల్లి అంగన్వాడి కేంద్రం లోని పిల్లలకు ఉపయోగపడే విధంగా గ్లాసులు, ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే బాలింతలకు ఉపయోగపడే విధంగా ఉండేందుకు కుర్చీలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగి మోహన్ రావు, బ్రదర్ ఆల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: